Political

అంతా కలిసి మళ్లీ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందాం… -చంద్రబాబు నాయుడు-

WhatsApp Image 2024-05-07 at 7.20.39 AM

ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అనకాపల్లి లో జరిగిన ఎన్టీయే కూటమి ఎన్నికల సభకు మోదీ హజరయ్యారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు ఇది కల్లోల ఆంధ్రప్రదేశ్, కలల ఆంధ్రప్రదేశ్ కి మధ్య జరుగుతున్న పోరాటం అని అన్నారు. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలవాలి.. అంటే జగన్ దిగిపోవాలన్నారు. అందుకోసం మూడు పార్టీలు కూటమిగా వస్తున్నామని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి, ప్రగతి కూటమితోనే సాధ్యమన్నారు. ఈ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు, నారా చంద్రబాబు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.