అంబేద్కర్ కోనసీమ జిల్లా లో కొత్తపేట నియోజకవర్గం మండలం అవిడి గ్రామం లో ధూళి వెంకటేశ్వరరావు , ధూళి సుబ్రహ్మణ్యం ఇళ్ళలో దొంగలు బంగారం చోరీకి చేశారు. ధూళి వెంకటేశ్వరరావు , ధూళి సుబ్రహ్మణ్యం లు ఇంట్లో లేని సమయం చూసి ఆ ముగ్గురు దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. వారు దొంగతనం చేస్తున్న సమయంలో అక్కడ స్థానికలు రావటంతో దొంగలు పారారీ అయ్యారు. అందులో ఒక దొంగను స్థానికులు పట్టుకుని సమీపంలో ఉన్న పోలీసులకు అప్పగించారు. స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. మిగిలిన వివరాలు తెలియాల్సివుంది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా లో బంగారం చోరీకి పాల్పడ్డ దొంగలు…
![image_of_a_thief](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/11/image_of_a_thief.png?resize=1296%2C700&ssl=1)