అట్టహాసంగా టిడిపి అమలాపురం, జనసేన,బిజెపి ఉమ్మడి కుటమి అబ్యార్ది అయితాబత్తుల అనందరావు శుక్రవారం రెవెన్యు కార్యాలయంలో ఎన్నికల నామినేషన్ వేశారు. తోలుత మెట్ల రమణ బాబు స్వగృహం నుంచి కార్యకర్తలతో బారి ర్యాలితో తరలి వెళ్లి నల్ల వంతెన రోడ్డు లోని అర్డిఓ కార్యాలయానికి చేరుకున్నారు. కూటమి అబ్యార్దికి పెద్ద ఎత్తున టిడిపి, జనసైనికులు తరలివచ్చి అయితాబత్తుల అనందరావు కు మద్దతుగా నిలిచారు.