Political

అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ రద్దుచేస్తాం…!!!

WhatsApp Image 2024-01-31 at 4.40.52 PM

విజయవాడ కోర్టుల దగ్గర ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 కి వ్యతిరేకంగా 42 రోజులుగా దీక్ష చేస్తున్న న్యాయవాదులను మాజీ మంత్రి నెట్టెం రఘురాం, సీ.పీ.ఐ. జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ గార్లతో కలసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా నూతన భూ చట్ట కాపీలను చించేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… మేధావులు మౌనంగా ఉండడం వలన దుర్మార్గుడు రాజ్యం ఏలుతున్నాడని అన్నారు.

రాజ్యాంగాన్ని అవపాసన పట్టిన న్యాయవాదులు, రాజ్యాంగాన్ని అమలుపరిచేలా చేసి రాష్ట్రాన్ని కాపాడుతున్న న్యాయవాదులను 42 రోజులుగా రాష్ట్ర సీ.ఎం. జగన్ కట్టడి చేస్తున్నాడన్నారు. 56 నెలలుగా దెబ్బతింటున్నామని ఆయన అన్నారు. ఊరు వాడ తిరిగి నల్లకోటు ధరించి ప్రజలలోకి వెళ్తే పెద్ద ప్రజా ఉద్యమం అవుతుందని హెచ్చరించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.