News

అధికారులే బాధ్యత వహించాలి

బర్రెలక్క అలియాస్‌ శిరీషా ఆచూకీ తెలియజేయాలని, బర్రెలక్క పై ఒత్తిడి తెస్తే రెండు రాష్ట్రాల నిరుద్యోగుల ఆగ్రహాన్ని చవిచూస్తారని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ హెచ్చరించారు. బర్రెలక్క ఆచూకీ తెలిసేంతవరకు బాధ్యత ఎన్నికల అధికారులే తీసుకోవాలి. ఆమెకు ఇబ్బంది కలిగిస్తే రెండు రాష్ట్రాల్లో ఉన్న నిరుద్యోగులు మనస్థాపానికి గురవుతారని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని, భవిష్యత్తులోనైనా నిరుద్యోగులను ఇబ్బంది పెట్టకుండా ప్రతి ప్రభుత్వం నిరుద్యోగులకు సకాలంలో ఉద్యోగ వయోపరిమితులు పెంచాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Avatar

Spy News

About Author

You may also like

WhatsApp Image 2023-10-13 at 7.19.11 PM
News

కారుణ్య నియామకం లో ముగ్గురికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన జిల్లా కలెక్టర్…

  ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ వివిధ కారణాలతో మరణించిన ‌ముగ్గురు ఉద్యోగుల కుటుంబీకులకు కాకినాడ కలెక్టరేట్ స్పందన హాలులో జిల్లా కలెక్టర్ డా.
News Andhra Pradesh Political Anakapalli Srikakulam Visakhapatanam

ముఖ్యమంత్రి YS జగన్‌ అక్టోబర్‌ 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మెహన్‌ రెడ్డి అక్టోబరు 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోగ్రామ్‌ షెడ్యూల్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఉదయం