Political

అనపర్తి లో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు…

WhatsApp Image 2024-01-18 at 10.17.35 AM

తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న అనపర్తి మడలం రామవరంలో ధివంగత నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలను ఘనంగా జరిపారు. ఈ వేడుకకు టీ.డీ.పీ. రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమల్లి రామ కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇందులో భాగంగా తొలత ఆయన ఎన్.టీ.ఆర్. విగ్రహీనికి పూలదండ వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తెలుగు రాష్ట్ర ప్రజల ఆరాద్య దైవం నందమూరి తారక రామారావని అన్నారు. తెలుగు వారి గుర్తింపు కోస అహర్నిషలు కృషి చేసిన వ్యక్తి ఎవరయినా ఉంటే అది కేవలం ఎన్.టీ.ఆర్. అని కొనియాడారు. ఈ కార్యక్రమానికి నల్లమల్లి రామ కృష్ణారెడ్డి, టీ.డీ.పీ. కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.