Viral

అనపర్తి లో ఘోర ప్రమాదం… రైలు ఢీకొని వ్యక్తి మృతి…

maxresdefault (1)

తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక వ్యక్తి రైల్వే పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. దానితో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తేలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అనపర్తి కి చెందిన గొలుగురి వెంకటరెడ్డి వ్యక్తిగత పని నిమిత్తం అనపర్తి లో రైల్వే పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందిని వారు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసామని, దర్యాప్తు కొనసాగిస్తున్నామని జి.ఆర్.పి. ఎస్సై లోవరాజు తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.