ప్రముఖ బాలీవుడ్ గాయకుడు పంకజ్ ఉదాస్ అనారోగ్యంతో కన్నుమూసారు. చాలా కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న అతను గుజరాత్ లో తుది శ్వాస విడిచారు. దీనితో బాలీవుడ్ నిసీ రంగం విషాదంలో మునిగింది. తన గాత్రంతో ఎన్నో పాటలు పాడి ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. ఆయన గాత్రానికి 2006 వ సంవత్సరంలో పద్మశ్రీ ను అందుకున్నారు.
అనారోగ్యంతో బాలీవుడ్ గాయకుడు మృతి…
![OIF (3)](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/02/OIF-3.jpg?resize=474%2C266&ssl=1)