కాకినాడ జిల్లాలోని అన్నవరం దేవస్థానం స్మార్త ఆగమ పాఠశాలలో ఘోర విషాదం జరిగింది. ఆ పాఠశాలలో చదువుకుంటున్న 15 మంది విధ్యార్థుల తీవ్ర అస్వస్థత పాలయ్యారు. సమాచారం తెలుసుకున్న యాజమాన్యం వెంటనే స్పిందించి అక్కడే ఉన్న దేవస్థాన వైద్యాధికారితో విద్యార్థులకు చికిత్స చేయించారు. విద్యార్థులు ఉదయం మొక్కలకు మందు కొట్టారని.. ఆ స్ప్రే వల్ల ఇలా అయ్యి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.
అన్నవరం దేవస్థానంలో ఘోర విషాదం…
![WhatsApp Image 2024-07-03 at 6.27.36 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-03-at-6.27.36-PM.jpeg?resize=720%2C700&ssl=1)