ఆంద్ర రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండడంతో డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం తాండపల్లి గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ ఇంఛార్జ్ మాజీ శాసనసభ్యులు అయినాబత్తుల ఆనందరావు ముఖ్య అతిథిగా విచ్చాసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో టీ.డీ.పీ. ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. అనంతరం ప్రతీ ఇంటికీ వెళ్లి నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నిర్వాహాక కార్యదర్శి పెచ్చేట్టి చంద్రమౌళి, టీ.డీ.పీ. కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
అమలాపురంలో టీ.డీ.పీ. శంఖారావం యాత్ర…
![WhatsApp Image 2024-02-17 at 8.56.45 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-17-at-8.56.45-PM.jpeg?resize=1080%2C630&ssl=1)