డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో తేలుగు దేశం పార్టీ శ్రేణులు సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశానికి అమలాపురం మాజీ శాసనసభ్యుడు అయితాబత్తుల ఆనందరావు అధ్యక్షతన నిర్వహించారు. అమలాపురం టికెట్ ను టీ.డీ.పీ. కి కేటాయించాలంటూ ఈ సందర్బంగా నేతలు విజ్ఞప్తి చేసారు. కొన్ని దుష్ట శక్తులు టీ.డీ.పీ. కి ఆ టికెట్ రాకుండా ప్రయత్నాలు చేస్తున్నాయానినేతల ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అన్ని సర్వేలు కూడా అమలాపురం టికెట్ టీ.డీ.పీ. కే ఇవ్వాలని చెబుతున్నాయని వెల్లడించారు.