ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లాకు చేందిన అమలాపురం పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక పోలీసు స్టేషన్ పరిధిలో రోళ్ళపాలెం నేషనల్ హైవే పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అమలాపురం నుంచి బోడసకుర్రు కు బండి మీద వెళ్తున్న భార్య భర్తలు ఎదురుగా వస్తున్న వ్యాన్ ను చూసుకోకుంగా వెళ్లి వేగంగా ఢీ కొట్టారు. దానితో వారిద్దరూ అక్కడికక్కడే కన్నుమూసారు. పరిసర ప్రాంత ప్రజలు అది చూసి వెంటనే పోలీసులకు సమాచామిచ్చారు. వారు ఘటనా స్థలానికి వచ్చి మృతులను ఆసుపత్రికి తరలించారు. నిర్లక్ష్యం వహించిన వ్యాన్ డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదుచేసారు.
అమలాపురం హైవే పై రోడ్డు ప్రమాదం… ఇద్దరు మృతి..
![WhatsApp Image 2024-01-28 at 3.25.44 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-28-at-3.25.44-PM.jpeg?resize=1080%2C685&ssl=1)