Kerala

అయోధ్య రామమందిరాన్ని సందర్శించి కేరళ గవర్నర్…

BB1m4WVo

కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అయోధ్యలో రామమందిరాన్ని సందర్శించి దేవుడికి నమస్కరించారు. కేరళ రాజ్ భవన్, గవర్నర్ రామమందిరాన్ని సందర్శించి దర్శనం చేసుకున్నారని పేర్కొంటూ X లో ఒక పోస్ట్‌ను చేసారు. అయోధ్యలో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ విలేకరులతో మాట్లాడుతూ.. జనవరిలో రెండుసార్లు అయోధ్యను సందర్శించానని.. అప్పటి అనుభూతి నేటికీ అలాగే ఉందన్నారు. ఎన్నోసార్లు అయోధ్యకు వచ్చానని, అయోధ్యకు వచ్చి శ్రీరాముని పూజించడం మాకు గర్వకారణమని తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

Kerala-Map-District
Kerala

కేరళలో 3 కోవిడ్ మరణాలు నమోదు…

కేరళ రాష్ట్రంలో మరలా మూడు కోవిడ్-19 మరణాలు నమోదయ్యాయి. కోవిడ్ కేసుల పెరుగుదల వల్ల రాష్ట్రంలో ఇన్ఫెక్షన్ కారణంగా మరణాలు నమోదయ్యాయి. గత 10 రోజుల్లో రాష్ట్రంలో
OIP
Kerala

కేరళ 750కి పైగా యాక్టివ్ కేసులు నమోదు…

భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో కోవిడ్ కేసులు కలకళం కేపుతున్నాయి. కోవిడ్ కేసులుతో కేరళ జనం భయాందోళనలకు గురవుతున్నారు. యాక్టివ్ కేసులు ఒక నెలలో 33 నుండి 768కి