కాకినాడ జిల్లా లో కరప మండలం గొరిపూడి గ్రామంలో వికసిత్ భారత్ కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ ముఖ్యఅతిథిగా దాచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పేద ప్రజల సంక్షేమమే దేశ సంక్షేమంగా భావిస్తూ గొప్ప సంకల్పంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా వికాసిత్ భారత్ అనే కార్యక్రమాలను చేపట్టారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిరు పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ల బీ.జే.పీ. సీనియర్ నాయకులు ముమ్మిడి పెద్దకాపు, మండ అధ్యక్షులు శిరిడి రమేష్, కోఆర్డినేటర్ పుట్ట వీరప్రసాద్, గాంధీ తదితరులు పాల్గొన్నారు.
అర్హులైన వారికి సంక్షేమ పథకాలు… -చిలుకూరి రామ్ కుమార్-
![OIP (9)](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/12/OIP-9-1.jpg?resize=474%2C608&ssl=1)