Crime

అలీఘర్ హత్య కేసులో ఎనిమిది మందిపై కేసు నమోదు…

28_10_2020-28_sp_in_sde_story_20968503

ఇటీవలి అలీగఢ్‌ హత్య కేసులో బాధితుడు మహ్మద్‌ ఫరీద్‌ మెట్లపై నుంచి పడి గాయాలపాలై మరణించాడని నిందితుడి తల్లి ఆరోపించింది. అరెస్టయిన ఆరుగురు నిందితుల్లో ఒకరైన రాహుల్ తల్లి లక్షీ మిట్టల్ ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా ఫరీద్ మరియు మరో ఎనిమిది మందిపై దోపిడీ ఆరోపణపై ఎఫ్‌.ఐ.ఆర్. నమోదు చేయబడింది.

జూన్ 18 రాత్రి ఫరీద్ అలియాస్ ఔరంగజేబ్ మా ఇంట్లోకి చొరబడి విలువైన వస్తువులను దోచుకునే ముందు నన్ను వేధించడానికి ప్రయత్నించాడని తెలిపింది. నా కుటుంబ సభ్యులు అతనిని వెంబడించడంతో, అతను బ్యాలెన్స్ కోల్పోయాడు, మెట్లపై నుండి పడిపోయాడు. దానితో అతనికి గాయాలయ్యి మరణించాడని మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసు అధికారి తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

WhatsApp Image 2023-10-12 at 5.33.17 PM
Crime

ముమ్మడివరం మండలం అంబేద్కర్ జిల్లాలో తనిఖీలు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం..

విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం ముమ్మడివరం మండలము లోని శ్రీ తారకరామా ట్రేడర్స్ ఎరువుల షాపును తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలను స్టాక్ రిజిస్టర్ ప్రకారం,
WhatsApp Image 2023-10-13 at 9.48.30 PM
Crime

ఘర్షణకు పాల్పడ్డ SKBR కాలేజీ విద్యార్థుల పై చర్యలు….

అమలాపురం పట్టణంలోని శ్రీ కోనసీమ భానోజీ రామర్స్ కాలేజీ విద్యార్థుల మద్య ఘర్షణ జరిగిందని, ఆ ఘర్షణలో రెండు కేసులు నమోదు చేయడం జరిగిందని అమలాపురం డి.యస్.పి.