Political

అసెంబ్లీ సీట్లు పై దృష్టి పెట్టిన జగన్… -సీ.పీ.ఐ. సభ్యులు అక్కినేని వనజ-

WhatsApp Image 2024-01-22 at 4.54.00 PM

రాష్ట్రంలో ముఖ్యమంత్రి పరిపాలనను గాలికి వదిలేసారని అన్ని వర్గాల ప్రజలు రోడ్లు మీద ఉద్యమాలు నిర్వహిస్తున్నరాని జగన్ మాత్రం అసెంబ్లీ సీట్లు ఎవరకి ఇవ్వాలనే పనిలో ఉన్నారని సీ.పీ.ఐ. జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ విమర్శించారు. స్థానిక సీ.పీ.ఐ. కార్యాలయములో జిల్లా సమితి సమావేశము చింతలపూడి సునీల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అధితిగా హాజరుయిన వనజ మాట్లాడుతూ… రాష్ట్రంలో అనేక సమస్యలతో అంగన్వాడీలు, కార్మిక సంఘాలు మున్సిపల్ కార్మికులు, సమ్మె చేస్తుంటే సీ.ఎం. పరిపాలన గాలికి వదిలేసారని ఆమె ఘాటు గా విమర్శించారు. అందుకే పరిపాలన కోసం ఆ పార్టీ కి చెందిన మంత్రులు కు ముఖ్యమంత్రిని పీఠం ఎక్కించాలని సూచించారు. రాష్ట్రం అప్పులు ఊబిలో కూలిపోయిందని, సమస్యలన్నిటిని గాలికి వదిలేసి వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ఎమ్మెల్యేల బదిలీలు పార్టీ కార్యక్రమాలకే జగన్ పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.