ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. అయితే నేడు ఓట్లు లెక్కింపులో మొదటి దశ లెక్కింపు ముగిసే సరికి తెలుగు దెశం పార్టీ 127 స్థానాల్లో, వై.ఎస్.ఆర్.సీ.పీ. పార్టీ 23 స్థానాల్లో, జనసేన పార్టీ 19 స్థానాల్లో, భారత జనతా పార్టీ 6 స్థానాల్లో ముందంజులో ఉన్నాయి. 25 ఎం.పీ. స్థానాల్లో టీ.డీ.పీ. 15, వై.సీ.పీ. 5, జనసేన 2, బీ.జే.పీ. 3, కాంగ్రెస్ 0 స్థానాల్లో ఉన్నాయి. ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తప్ప దాదాపు మంత్రివర్గం లోని మంత్రులంతా వెనకంజులో ఉన్నట్లు సామాచారం.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అప్డేట్…
![th (6)](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/06/th-6.jpg?resize=474%2C266&ssl=1)