ఆంధ్రప్రదేశ్ కు పట్టిన దుస్థితిని ప్రపంచ వ్యాప్తంగా వివరించాలని నారా లోకేశ్ భార్య నారా బ్రాహ్మిణి అన్నారు. టీ.డీ.పీ ఆధ్వర్యంలో జరుగుతున్న న్యాయానికి సంకెళ్లు అనే కార్యాక్రమంలో టీ.డీ.పీ అభిమానులందరు పాల్గొనాలని నారా బ్రాహ్మిణి పిలుపునిచ్చారు. తాళ్లతో గానీ రిబ్బన్లతో గానీ సంకెళ్లు వేసుకుని నిరసన తెలియజేయాలనీ కోరారు. నిజాయితీకి పట్టిన దుస్థితిని అందరికీ తెలిసి విదంగా ఆందోళన చేపట్టాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ కు పట్టిన దుస్థితిని ప్రపంచ వ్యాప్తంగా వివరించాలి – నారా బ్రహ్మిణి
![Nara-Brahmani-Impressive-Speech-At-GES-2017-1511864216-1812](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/10/Nara-Brahmani-Impressive-Speech-At-GES-2017-1511864216-1812.jpg?resize=630%2C473&ssl=1)