Odisha

ఆటోను ఢీ కొట్టిన కారు… 7 రు స్పాట్ డెడ్…

WhatsApp Image 2024-01-27 at 8.02.27 AM

ఛత్తిస్ గడ్ రాష్ట్రంలో ఘోర విషద ఘటన చోటుచేసుకుంది. ఒడిశా-ఛత్తీస్గఢ్ హైవే పై ఒక కారు విధ్వంశం శృష్టించింది. ఆ మర్గంలో వెళ్తున్న ఆటోను, ఒట బైక్ ను అటువైపుగా వెళుతున్న ఒక వైట్ స్కార్పియో వేగంగా వచ్చి వాటిని దాటాలనే క్రమంలో వేగంగా వాటిని ఢీకొట్టింది. దానితో బైక్ మీద ఉన్న వ్యక్తి, ఆటోలో ఉన్న 15 మందిలో 6 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మిలిన 8 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే అక్కడవిన్న చుట్టుపక్కలవారు స్పందించి క్షతగాత్రులను సమీప ఆసుత్రికి తరలించారు. కాని కారులో ఉన్నవారికి మాత్రం ఎటువంటి గాయాలుగాని అవ్వలేదు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

BB1ldSxG
Odisha

ఒడిశా మాజీ డీ.జీ.పీ. కుమారుడి రేప్ కేస్ పై ఎస్సీ తీర్పు…

జర్మన్ బాలికపై అత్యాచారం కేసులో ఒడిశా మాజీ హోంగార్డు డీ.జీ. విద్యాభూషణ్ మొహంతి కుమారుడు బితిహోత్ర మొహంతి రెండు నెలల్లోగా లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతకుముందు రాజస్థాన్
OIP (50)
Odisha

ఒడిశా కాంగ్రెస్ ఎమ్మెల్యేపై తీర్పు వెళ్లడించిన సుప్రీం కోర్టు…

ఒరిస్సా రూరల్ హౌసింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఓ.ఆర్‌.హెచ్‌.డి.సి. రుణ మోసం కేసులో బారాబతి-కటక్ ఎమ్మెల్యే మహ్మద్ మోక్విమ్‌కు శిక్షను సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే అతని నేరంపై