Trending News

ఆత్మీయ కలయిక కార్యక్రమంలో అమలాపురం మాజీ ఎం.పీ….

maxres2

రామచంద్రపురంలో అంబేద్కర్ వారసుల ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ నియోజకవర్గం కే. గంగవరం మండలం మెరకపొలం గ్రామంలో ప్రజాసేన అధ్యక్షులు, ఆదర్శ విద్యాసంస్థల అధినేత కాటే సుబ్రమణ్యం ఆద్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమలాపురం మాజీ ఎం.పీ. జీవి హర్ష కుమార్ వచ్చారు. ఈ సందర్బంగా మనమందరం అంబేద్కర్ ఆలోచన విధానంతో, అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకొనివెల్లాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎం.పీ. జీవి హర్ష కుమార్ ముఖ్యఅతిథిగా, రామచంద్రపురం నియోజవర్గం జనసేన ఇన్ చార్జ్ చిక్కాల, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0020
Trending News

పోలీసు అమరవీరుల సంస్మరణలో రక్తదానం

పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్భంగా పెద్దాపురం రోటరీ ఫంక్షన్ హాలు నందు మెగా రక్తదాన శిబిరం రోటరీ, పెద్దాపురం పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు.
IMG_20231030_161302
Trending News

పోలీసు కుటుంభాలకు వైద్య పరీక్షలు….

పోలీసు అమర వీరుల సంస్మరణలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు శాఖ అధికారులకు, సిబ్బందికి ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్