Konaseema

ఆత్రేయపురంలో ఏ.పీ. కు జగనే ఎందుకు కావాలనే కార్యాక్రమం…

WhatsApp Image 2023-12-21 at 8.56.24 PM

ఆంద్ర ప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలనే కార్యాక్రమాన్ని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో నిర్వహించారు. ఈ కార్యాక్రమాన్ని ఎం.పీ.డీ.ఓ. నాతిబుజ్జి, ఇ.ఓ. డి. శ్రీనివాసరావు నిర్వహించారు. ఈ కార్యాక్రమంలో భాగంగా సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించారు. ఈ సందర్బంగా నాతిబుజ్జి మాట్లాడుతూ… ప్రజలకు అందుతున్న పథకాలపై అవగాహన కల్పించి, వచ్చే ఎన్నికల్లో జగన్ ని మల్లి గెలిపించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎం.పీ.డీ.ఓ. నాతిబుజ్జి, ఇ.ఓ. డి. శ్రీనివాసరావు, ఆప్కాస్ డైరక్టర్ కప్పల శ్రీధర్, తదితరులు పాల్గని విజయవంతం చేశారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-11-03 at 7.24.24 AM
Konaseema

ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేపట్టండి… – జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. నుపూర్ అజయ్-

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ ప్రక్రియకు సంబంధించి గత సీజన్లో ఉత్పన్నమైన సమస్యలు మరల పునరావృతం కాకుండా పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలని అంబేద్కర్‌
WhatsApp Image 2023-12-03 at 9.27.32 PM
Konaseema

సముద్ర తీర ప్రాంతాల్లో కార్యక్రమాలు నిషేధం… -జిల్లా ఎస్పీ-

తుఫాను సందర్భంగా ప్రస్తుతo తీరప్రాంతంలో తుఫాను ప్రభావముంటుందని వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సముద్ర తీరంలో వనభోజన కార్యక్రమాలు వంటివి చేయరాదని అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఎస్పీ S.