ఆంద్ర ప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలనే కార్యాక్రమాన్ని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో నిర్వహించారు. ఈ కార్యాక్రమాన్ని ఎం.పీ.డీ.ఓ. నాతిబుజ్జి, ఇ.ఓ. డి. శ్రీనివాసరావు నిర్వహించారు. ఈ కార్యాక్రమంలో భాగంగా సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించారు. ఈ సందర్బంగా నాతిబుజ్జి మాట్లాడుతూ… ప్రజలకు అందుతున్న పథకాలపై అవగాహన కల్పించి, వచ్చే ఎన్నికల్లో జగన్ ని మల్లి గెలిపించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎం.పీ.డీ.ఓ. నాతిబుజ్జి, ఇ.ఓ. డి. శ్రీనివాసరావు, ఆప్కాస్ డైరక్టర్ కప్పల శ్రీధర్, తదితరులు పాల్గని విజయవంతం చేశారు.
ఆత్రేయపురంలో ఏ.పీ. కు జగనే ఎందుకు కావాలనే కార్యాక్రమం…
![WhatsApp Image 2023-12-21 at 8.56.24 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-21-at-8.56.24-PM.jpeg?resize=540%2C700&ssl=1)