కాకినాడ జిల్లా లో సూరంసాలెంలో ఉన్న ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీ లో ఫార్మసీ మొదటి సంవత్సరం బి. ఫార్మసీ మరియు ఫార్మా-డి విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన సదస్సు సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జె.ఎన్.టి.యు.కే. ప్రొఫెసర్ డా. కె.వి.ఎస్.జి. మురళీ కృష్ణ విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డా. మురళీ కృష్ణ మాట్లాడుతూ… ఫార్మసీ కోర్సులపై విద్యార్థులకు పూర్తి అవగాహన ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ డా. కే.వి.ఎస్.జి. మురళీ కృష్ణ, కాలేజీ స్టాఫ్, ఫార్మసి విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆదిత్య కేలేజీ లో విద్యార్థులకు అవగాహన సదస్సు…
![WhatsApp Image 2024-01-22 at 7.03.27 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-22-at-7.03.27-PM.jpeg?resize=1080%2C700&ssl=1)