Exclusive

ఆదిత్య కేలేజీ లో విద్యార్థులకు అవగాహన సదస్సు…

WhatsApp Image 2024-01-22 at 7.03.27 PM

కాకినాడ జిల్లా లో సూరంసాలెంలో ఉన్న ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీ లో ఫార్మసీ మొదటి సంవత్సరం బి. ఫార్మసీ మరియు ఫార్మా-డి విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన సదస్సు సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జె.ఎన్.టి.యు.కే. ప్రొఫెసర్ డా. కె.వి.ఎస్.జి. మురళీ కృష్ణ విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డా. మురళీ కృష్ణ మాట్లాడుతూ… ఫార్మసీ కోర్సులపై విద్యార్థులకు పూర్తి అవగాహన ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమానికి  ప్రొఫెసర్ డా. కే.వి.ఎస్.జి. మురళీ కృష్ణ, కాలేజీ స్టాఫ్, ఫార్మసి విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.