అరుదైన రోగాలకు ఆధునిక వైద్యం అందించడానికి అద్భుతమైన వేదికగా కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి నిలుస్తుంది. జీజిహెచ్ సూపరింటెండెంట్ గా డాక్టర్ ఎస్.లావణ్య కుమారి భాద్యతలు స్వీకరించిన తర్వాత ఆసుపత్రి లో అనూహ్యమైన రీతిలో కొత్త వైద్య విభాగాలు ఇక్కడ ఆవిష్కృతం అవుతున్నాయి.
ఆధునిక వైద్య సేవల్లో కాకినాడ జీజీహెచ్…
![WhatsApp Image 2024-02-17 at 1.38.56 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-17-at-1.38.56-PM.jpeg?resize=1080%2C582&ssl=1)