Political

ఆపరేషన్ ఝాదూ ద్వారా ఆప్‌ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్న బీ.జే.పీ. …

shah_kejriwal

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం నాడు ఆపరేషన్ ఝాదూ ద్వారా ఆప్ ను నాశనం చేసేందుకు బీ.జే.పీ. ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆప్ పెద్దగా ఎదగాలని, తమకు సవాలుగా మారాలని బీజేపీ కోరుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఆపరేషన్ ఝాదూ ద్వారా ఆప్ యొక్క పెద్ద నాయకులను అరెస్టు చేస్తారని అన్నారు. రాబోయే రోజుల్లో AAP యొక్క బ్యాంకు ఖాతాలు కూడా స్తంభింప చేసే ప్రయత్నాలు చేస్తారన్నారు. ఎన్నికలు ముగిసిన వెంటనే ఆప్ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తామని ఈడీ తరపు న్యాయవాది ఇప్పటికే కోర్టులో ప్రకటన చేశారు. ఎన్నికల తర్వాత మా అకౌంట్లను స్తంభింపజేస్తారని, మా ఆఫీసును ఖాళీ చేసి మమ్మల్ని వీధిన పడేస్తారని కేజ్రీవాల్ ఆరోపించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.