ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలోని నికెల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొలిమిలో మరమ్మత్తు పని చేస్తున్నప్పుడు మండే ద్రవం సమీపంలోని ఆక్సిజన్ ట్యాంకులు ఉండడంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమదంలో కనీసం 13 మంది కార్మికులు మరణించాగా డజన్ల కొద్దీ కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మరణించినవారిలో ఎనిమిది మంది ఇండోనేషియా, ఐదుగురు చైనీస్ కార్మికులలుగా గుర్తించారు. ఈ ఘటనలు చైనీస్ కంపెనీలు సౌకర్యాల భద్రతపై ఆందోళన పెంచాయి.
ఇండోనేషియాలోని ఘోల ప్రమదం చోటుచేసుకుంది…
![R (1)](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/12/R-1-1.jpg?resize=1296%2C700&ssl=1)