Viral

ఇండోనేషియాలోని ఘోల ప్రమదం చోటుచేసుకుంది…

R (1)

ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలోని నికెల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొలిమిలో మరమ్మత్తు పని చేస్తున్నప్పుడు మండే ద్రవం సమీపంలోని ఆక్సిజన్ ట్యాంకులు ఉండడంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమదంలో కనీసం 13 మంది కార్మికులు మరణించాగా డజన్ల కొద్దీ కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మరణించినవారిలో ఎనిమిది మంది ఇండోనేషియా, ఐదుగురు చైనీస్ కార్మికులలుగా గుర్తించారు. ఈ ఘటనలు చైనీస్ కంపెనీలు సౌకర్యాల భద్రతపై ఆందోళన పెంచాయి.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.