Kerala

ఇందిరాగాంధీని భారతమాతని పిలిచిన బీ.జే.పీ. ఎం.పీ. …

gopi

కేంద్ర మంత్రి సురేశ్ గోపీ మాజీ ప్రధాని ఇందిరాగాంధీని భారతమాత అని, దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి కె. కరుణాకరన్‌ను ధైర్యవంతమైన పరిపాలకుడు అని పిలిచినట్లు సమాచారం. కేరళ నుండి భారతీయ జనతా పార్టీ మొదటి ఎం.పీ. గా గెలిచిన గోపి, కర్ణాకరన్ మరియు మార్క్సిస్ట్ అనుభవజ్ఞుడు ఈ.కే. నాయనార్ తన రాజకీయ గురువులు అని చెప్పినట్లు ఒక వార్తా సంస్థ నివేదించింది.

పున్‌కున్నంలోని కరుణాకరన్‌ స్మారకం మురళీ మందిరాన్ని సందర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తన గురువుకి నివాళులు అర్పించేందుకు కరుణాకరన్ స్మారకానికి వచ్చానని, అయితే తన పర్యటనలో ఎలాంటి రాజకీయ అర్థాన్ని జోడించవద్దని మీడియా ప్రతినిధులను కోరినట్లు బీ.జే.పీ. నాయకుడు చెప్పారు.

Avatar

Simhadri Penke

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

Kerala-Map-District
Kerala

కేరళలో 3 కోవిడ్ మరణాలు నమోదు…

కేరళ రాష్ట్రంలో మరలా మూడు కోవిడ్-19 మరణాలు నమోదయ్యాయి. కోవిడ్ కేసుల పెరుగుదల వల్ల రాష్ట్రంలో ఇన్ఫెక్షన్ కారణంగా మరణాలు నమోదయ్యాయి. గత 10 రోజుల్లో రాష్ట్రంలో
OIP
Kerala

కేరళ 750కి పైగా యాక్టివ్ కేసులు నమోదు…

భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో కోవిడ్ కేసులు కలకళం కేపుతున్నాయి. కోవిడ్ కేసులుతో కేరళ జనం భయాందోళనలకు గురవుతున్నారు. యాక్టివ్ కేసులు ఒక నెలలో 33 నుండి 768కి