అల్లూరి సీతారమరాజు జిల్లా రంపచోడవరం మండలంలో గల పందిరి వీధి గ్రామంలో ఎస్.ఐ. మోహన్ రుమార్ గంజాయి రవాణా పై సీ.ఐ. వాసా వెంకటేశ్వర రావు ఆద్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ… గంజాయి మత్తులో పడి యువకులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. గంజాయిని రవాణా చేయడానికి యువత వారితో కలిసి అడ్డ దారులు తోక్కుతున్నారన్నారు. గంజాయి రావాణాలో పట్టుబడిన వారికి కఠన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఐ. మోహన్ కుమార్, సీ.ఐ. వాసా వెంకటేశ్వర రావు అడిషనల్ ఎస్.ఐ. ఎం.ఆర్.కే. రాజు సిబ్బంది పాల్గొన్నారు.
ఇది రవాణా చేసేవారికి రఠిన చర్యలు తప్పవు… -ఎస్.ఐ. మోహన్ కుమార్-
![ganja](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/12/ganja.jpg?resize=534%2C300&ssl=1)