ముంబైలో నివసించాలనుకునే వారి కోర్కెలను నిరవేర్చాలనే ఉద్దేశ్యంతో పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని మెరుగైన మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీని అందించే లక్ష్యంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ కోసం ముందుకు అడుగులు వేస్తోంది. దానిలో భాగంగానే థర్డ్ ముంబై అనే కొత్త నగరాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం విస్తృతమైన ప్రతిపాదనను జారీ చేసింది. నవంబరు-27-2022న ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించిన ఒక సంవత్సరం తర్వాత ఈ అభివృద్ధి జరిగింది.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ప్రస్తుతం మాకు 2 ముంబైలున్నాయన్నారు. అయితే మా ఇన్ఫ్రా ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాత 3వ వంతు ముంబై నిర్మిస్తామని తెలిపారు. రోడ్లు, మెట్రోలతో పాటు మా ప్రధాన పోర్ట్-లీడ్ కనెక్టివిటీ పర్యావరణ వ్యవస్థపై ఉందని అన్నారు. ఈ నిర్మాణంలో ముంబైలో అన్ని ఉండే సదుపాయాలన్నీ ఉంటాయని అన్నారు.
ఈ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్…
![5a1d233e5ae54-3134914319](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/12/5a1d233e5ae54-3134914319.png?resize=503%2C538&ssl=1)