Political

ఉత్తరప్రదేశ్ కన్నౌజ్ లోక్‌సభ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ అధినేత పోటీ…

12112021161906n58

ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి భారీ పరిణామం చోటుచేసుకుంది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ సీ.ఎం. అఖిలేష్ యాదవ్ కన్నౌజ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ స్థానం సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటగా మారింది., అఖిలేష్ యాదవ్ ఏప్రిల్ 25న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు.

గతంలో కన్నౌజ్ సీటు నుంచి అఖిలేష్ మేనల్లుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌కు టిక్కెట్టు ఇచ్చారు. అయితే ఇప్పుడు కన్నౌజ్ నియోజకవర్గం నుంచి అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తారని ప్రకటించారు. ఈ స్థానం నుంచి అఖిలేష్ యాదవ్ అభ్యర్థిత్వానికి సంబంధించిన వార్తలపై బీ.జే.పీ. అభ్యర్థి, ఎం.పీ. సుబ్రత్ పాఠక్ స్పందిస్తూ.. ఎస్పీ నేత ప్రవేశం ఎన్నికలను ఆసక్తికరంగా మారుస్తుందని అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.