ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా ఒక ఘటన చోటుచేసుకుంది. బులందహర్ జిల్లాకు చెందిన దుర్గేష్ శర్మ అనే అబ్బాయి తన తల్లి పై దాడిగి దిగాడు. చేతిలో కర్ర పట్టుకొని వృద్ధురాలయిన తిల్లిని పరిగెత్తించి దారుణంగా కొట్టాడు. సమాచారం తెలుసుకున్న పోలీసు అతడిని అరెస్టు చేసి కేసు నమోదు చేసారు