Political

ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు…

WhatsApp Image 2024-03-03 at 5.59.14 PM

గ్రామ పంచాయితీ వ్యవస్థను నిర్వీర్యం చేసి, సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్పంచ్‌ల సమాఖ్య అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ ఆరోపించారు. నిబంధనలకు విరుద్దంగా సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి పంచాయితీ వ్యవస్థను నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.