తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళా వ్యతిరేక ప్రభత్వంగా మారిందని, ఉద్యోగాల భర్తీ విషయంలో జీవో నెంబర్ 3ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చౌక్లో ఎమ్మెల్సీ కవిత దీక్ష చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… బీ.ఆర్.ఎస్. ప్రస్తావన లేకుండా తెలంగాణ జాగృతి తరపున ఈ దీక్ష చేస్తున్నామని తెలిపారు. మహిళా దినోత్సవం నాడు ధర్నా చేయాల్సిన పరిస్థితిని ఈ ప్రభుత్వం కల్పించిందన్నారు.
ఉద్యోగాల భర్తీపై జీవో నెంబర్ 3ని రద్దు చేయాలి… -ఎమ్మెల్సీ కవిత-
![WhatsApp Image 2024-03-08 at 5.12.31 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-08-at-5.12.31-PM.jpeg?resize=1070%2C533&ssl=1)