Viral

ఉపాధ్యాయులపై అక్రమ కేసులను తొలగించాలి… -ఏ.పీ. టీచర్స్ ఫెడరేషన్-

WhatsApp Image 2024-02-29 at 8.17.02 PM

ఉపాధ్యాయులపై మోపిన అక్రమ కేసులను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఏలేశ్వరం ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఏ.పీ. టీచర్స్ ఫెడరేషన్ ఏలేశ్వరం పత్తిపాడు మండల శాఖల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం విజ్ఞాపన పత్రం డిప్యూటీ ఎమ్మార్వో రవి ప్రసాద్ కి అందచేసారు. ఈ సందర్బంగా ఏ.పీ.టీ.ఎఫ్. జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లబిల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ… ఐ.అర్. మధ్యంతర భృతి 30% ప్రకటించాలని, జీవో 117 రద్దు చేయాలని అన్నారు.

పాత పెన్షన్ విధానం ఓ.పి.ఎస్. పునర్ధరించాలని,పెండింగ్ బకాయిలు చెల్లించాలని, పెండింగ్ డి.ఏ. లు ప్రకటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ.పీ.టీ.ఎఫ్. జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లబిల్లి శ్రీనివాస్ జిల్లా కార్యదర్శులు బూర్ల సత్యప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు జి. చంద్రశేఖర్, డి.ఎ. రాజశేఖర్, శ్రీరామ్ జి.సురేష్, ప్రత్తిపాడు మండల బాధ్యులు కే.ఎస్. సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.