Konaseema

ఉప్పలగుప్పంలో ట్యాబ్లు పంపిణీ…

OIP (5)

డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్పం మండలంలో ట్యాబ్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యాక్రమంలో జెడ్.పీ.టీ.సీ. గెడ్డం సంపదరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇందులో భాగంగా గొల్లవిల్లి జెడ్పి ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయరాలు రాణి అధ్యక్షతన ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్దులకు జగనన్న ట్యాబ్ లను పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా సంపదరావు మాట్లాడుతూ… జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్య కు అధిక ప్రాధాన్యత ఇచ్చి ముందుకు సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్.పీ.టీ.సీ. గెడ్డం సంపదరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయరాలు రాణి, వై.సీ.పీ. కార్యక్రతలు, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-11-03 at 7.24.24 AM
Konaseema

ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేపట్టండి… – జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. నుపూర్ అజయ్-

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ ప్రక్రియకు సంబంధించి గత సీజన్లో ఉత్పన్నమైన సమస్యలు మరల పునరావృతం కాకుండా పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలని అంబేద్కర్‌
WhatsApp Image 2023-12-03 at 9.27.32 PM
Konaseema

సముద్ర తీర ప్రాంతాల్లో కార్యక్రమాలు నిషేధం… -జిల్లా ఎస్పీ-

తుఫాను సందర్భంగా ప్రస్తుతo తీరప్రాంతంలో తుఫాను ప్రభావముంటుందని వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సముద్ర తీరంలో వనభోజన కార్యక్రమాలు వంటివి చేయరాదని అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఎస్పీ S.