అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం-జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించకపోడంపై సర్వత్రా సందిగ్ధం నెలకొంది. ఈ నేపధ్యంలో తెలుగుదేశం కార్యకర్తలు సమావేశమై వారి వారి ఆవేదనను వ్యక్తపరిచారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అయితాబత్తుల ఆనందరావుకి సీటీ ఇవ్వాల్సిందిగా వారు సూచించారు.
ఉమ్మడి నిర్ణయాన్ని గౌరవిస్తాం…
![WhatsApp Image 2024-03-03 at 5.55.14 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-03-at-5.55.14-PM.jpeg?resize=1080%2C614&ssl=1)