Exclusive

ఉమ్మడి సభ ఏర్పాట్లను పరిశీలించిన నాదెండ్ల మనోహర్…

Nadendla_Manohar_Janasena (1)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలుగు, బలహీన వర్గ ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి, సంక్షేమమే ప్రాధన్యంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించలనే సంకల్పంతో వచ్చే ఎన్నికల్లో జనసేన- తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ పొత్తుకు ప్రజల ఆశీర్వాదాలు మెండుగా ఉన్నాయని అన్నారు.

ఈ నెల 28వ తేదీన తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రత్తిపాడు వద్ద రెండు పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించే ఉమ్మడి మహా సభ ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. సభ వేదిక, పరిసరాలను పరిశీలించి సభ ఏర్పాట్ల కమిటీకి తగు సూచనలు ఇచ్చారు. ఏర్పాట్ల విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని చెప్పారు. మహిళలు భారీగా తరలి వచ్చే అవకాశం ఉండడంతో వారికి ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేయాలని అలాగే ఇతర ఏర్పాట్లను వారికి ప్రత్యేకంగా చూడాలని సూచించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.