నందమూరి తారక రామారావు 101 జయంతి సందర్బంగా జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఆయన కు నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తెలుగు నేలకు, తెలుగు జాతికి మరింత సొబగులు అద్దినవారిలో ఎన్.టి.ఆర్. ఒకరని అన్నారు. అటువంటి గొప్ప వ్యక్తి జయంతి సందర్భంగా అంజలి ఘటిస్తున్నానని అన్నారు. ఒకపైపు సినీ రంగంలోనూ, మరోవైపు రాజకీయ రంగంలోనూ తనదైన శైలితో అందరి మనసుల్లో నిలిచిన ఏకైక వ్యక్తి ఎన్.టీ.ఆర్. ఏ అన్నారు. రెవెన్యూ వ్యవస్థలో ఆయన తీసుకువచ్చిన సంస్కరణలు, రెండు రూపాయలకే పేదలకు బియ్యం వంటి పథకాలు చిరస్థాయిగా నిలిచాయన్నారు.
ఎన్.టి.ఆర్. కి నివాళి అర్పించిన నజసేన అధినేత…
![ntr](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/05/ntr.jpg?resize=1173%2C700&ssl=1)