Viral

ఎమ్మెల్సీ సాబ్జీకి నివాళులర్పించిన సీ.పీ.ఎం. సభ్యులు …

WhatsApp Image 2023-12-16 at 4.43.52 PM

ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ చిత్ర పటానికి స్థానిక సుందరయ్య భవన్ లో సీ.పీ.ఎం., ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సంధర్బంగా సీ.పీ.ఎం. రాష్ట్ర కమిటీ సభ్యులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ… సాబ్జీ మరణం ఉపాధ్యాయ, ప్రజాతంత్ర ఉద్యమానికి తీరని లోటని అన్నారు.

మన రాష్ట్రంలో యు.టి.ఎఫ్. నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీ.పీ.ఎం. జిల్లా నాయకులు కె.ఎస్.శ్రీనివాస్, ఆర్. పి.ఐ. రాష్ట్ర నాయకులు అయితాబత్తుల రామేశ్వరరావు, సిఐటియు కాకినాడ రూరల్ కార్యదర్శి టి.రాజా, తదితరులు పాల్గొన్నారు.

 

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.