News Andhra Pradesh Political

ఎలక్షన్ కమిషనర్‌ ముఖేష్ కుమార్ మీనాను కలిసిన మంత్రులు, శాసనసభ్యులు

ఎలక్షన్ కమీషనర్ ముఖేష్ కుమార్ మీనాను కలిసిన మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి కాకినాడ రూరల్‌ శాసనసభ్యుడు కురసాల కన్నబాబు, మాజీమంత్రి ఆళ్ళ నానీ, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఆంధ్రప్రదేశ్ సచివాలయంకు చేరుకున్నారు. అయితే ఏ అంశాలపై వారు ఎలక్షన్‌ కమిషనర్‌తో చర్చించారన్నది తెలియాల్సి ఉంది.

Avatar

Spy News

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.