Andhra Pradesh

ఏపీలో పోటీ చేసే బిజెపి అభ్యర్థుల ఫైనల్…

3e0182bb-bfef-418a-9199-0ca6474363bd

 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బీ.జే.పీ. పోటీ చేసే లోక్ సభ, అసెంబ్లీ స్థానాల అభ్యర్ధులు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తుంది. అలాగే కొందరు సీనియర్లను అసెంబ్లీక్ పోటీ చేయాలని బీ.జే.పీ. అధిష్టానం సూచించింది. ప్రతి ఒక్కరూ ఎం.పీ. స్థానాలే ఆశిస్తే ఎలా అని కమలం పార్టీ ప్రశ్నించినట్లు తెలుస్తుంది. అదేవిదంగా అనపర్తి అభ్యర్థి విషయంలో కసరత్తు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. తాజాగా వై.సీ.పీ. ని వీడి కమలం పార్టీలో చేరాక ఎమ్మెల్యే వరప్రసాద్ కు తిరుపతి లోక్ సభ స్థానాన్ని బీ.జే.పీ. కేటాయించింది.

బీ.జే.పీ. లోక్ సభ అభ్యర్థులుగా..!
• రాజమండ్రి- పురందేశ్వరి
• అనకాపల్లి- సీఎమ్.రమేశ్
• అరకు- కొత్తపల్లి గీత
• రాజంపేట- కిరణ్ కుమార్ రెడ్డి
• ⁠తిరుపతి- వరప్రసాద్ (మాజీ ఎంపీ)
• నరసాపురం- శ్రీనివాస వర్మ ( ఏపి బిజేపి రాష్ట్ర కార్యదర్శి)

బీజేపీ అసెంబ్లీ అభ్యర్థులుగా దాదాపు వీరే..!
* ఎచ్చెర్ల – నడికుదిటి ఈశ్వర్ రావు
* విజయవాడ వెస్ట్ – సుజనా చౌదరి
* బద్వేలు – పనతల సురేష్
* ఆదోని – పార్దసారధి
* పాడేరు – ఉమా మహేశ్వరరావు
* ధర్మవరం – వరదాపురం సూరి లేదా సత్యకుమార్
* జమ్మలమడుగు – ఆదినారాయణ రెడ్డి
* కైకలూరు – కామినేని శ్రీనివాస్ లేదా తపనా చౌదరి
* వైజాగ్ నార్త్ – విష్ణుకుమార్ రాజు

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-13 at 7.21.24 PM
Andhra Pradesh

ఆధిక బీపీ తో మహిళ బ్రెయిన్ డెడ్..

   రాజారపు నాగమణి 68yrs – (W/o: రాజారపు వెంకట శేషగిరి రావు ) చిట్టిబాబు భార్య అధిక బీపీ వలన బ్రెయిన్ లోని రక్తస్రావం జరిగింది..
News Andhra Pradesh Political Anakapalli Srikakulam Visakhapatanam

ముఖ్యమంత్రి YS జగన్‌ అక్టోబర్‌ 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మెహన్‌ రెడ్డి అక్టోబరు 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోగ్రామ్‌ షెడ్యూల్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఉదయం