Travel

ఏపీలో సర్క్యూట్ టూర్ బస్సులు… రూట్స్ వివరాలివే..

WhatsApp Image 2024-03-10 at 7.19.43 AM

ఎపీలోని ముఖ్యమైన, చారిత్రాత్మక ప్రదేశాలను అనుసంధానం చేస్తూ కొన్ని సర్క్యూట్ టూర్ బస్సులను ఏ.పీ.ఆర్‌‌.టీ.సీ. రెడీ చేసింది. సాధారణంగా బస్సులో టూర్స్ వెళ్లాలంటే ఒక చోట నుంచి మరొక చోటుకి వెళ్లేందుకు ప్రతిసారీ బస్సు మారాల్సి వస్తుంది. అలాకాకుండా ఒకటే బస్సు టూర్ మొత్తాన్ని కవర్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతోనే ఈ సర్క్యూట్ టూర్ బస్సులు రెడీ అయ్యాయని ఏ.పీ.ఆర్.టీ.సీ తెలిపింది. ఇవి ముఖ్యమైన ప్రాంతాలను కవర్ చేస్తూ టూర్స్ వెళ్లేప్రయానికులకు అనుకూలంగా ఉంటాయని తెలిపింది.

ఇందులో రకరకాల రూట్స్ అందుబాటులో ఉంటాయి. వాటి వివరాల్లోకి వెళ్తే..

విజయవాడ, అమరావతి, మంగళగిరి, పొన్నూరు , బాపట్ల సూర్యలంక బీచ్‌లను కవర్ చేస్తూ ప్రతిరోజూ విజయవాడ నుంచి సర్క్యూట్ బస్సు బయలుదేరుతుంది. అలాగే విజయవాడ, గుంటూర, శ్రీశైలం, త్రిపురాంతకం, కోటప్పకొండ మీదుగా మరో టూర్ కూడా అందుబాటులో ఉంది.

శ్రీశైలం వెళ్లాలనుకునేవారికోసం హైదరాబాద్, కర్నూలు నుంచి పలు సర్క్యూట్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. అలాగే కర్నూలు నుంచి అహోబిలం, మహానంది, శ్రీశైలం కవర్ చేస్తూ తిరిగి కర్నూలు చేసుకునే బస్సు, కర్నూలు నుంచి యాగంటి, మహానంది, శ్రీశైలం కవర్ చేస్తూ కర్నూలు చేరుకునే బస్సు, కర్నూలు నుంచి మంత్రాలయం అప్ అండ్ డౌన్ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.

Avatar

Simhadri Penke

About Author

You may also like

OIP (12)
Travel

ఈ దేశాలకు ఇక వీసా అవసరంలేదు…

భారతీయులు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను సందర్శించడానికి ప్రయాణిస్తూవుంటారు. ప్రస్తుతం పలు దేశాలు వీసా లేకుండ ప్రాయణించే అవకాశాన్ని కల్పించాయి. 23 దేశాలు భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్‌లకు వీసీ
WhatsApp Image 2024-01-10 at 2.08.53 PM
Travel

ప్రభుత్వం పంతాలు మాని సమ్మె విరామించాలి…

మున్సిపల్ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని గత తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వంలో చలనం లేదని ముఖ్యమంత్రి పంతం విడనాడీ సమ్మెను పరిష్కరించాలని AITUC రాష్ట్ర అధ్యక్షులు