Andhra Pradesh

ఏ.పీ. అభివృద్ధికి టీడీపీ, బీజేపీలు కలిసి పనిచేస్తాయి…

mo

భారతదేశ ప్రగతికి, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి బీ.జే.పీ., టీ.డీ.పీ. లు కలిసి పనిచేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె. రామ్‌మోహన్‌ నాయుడు, రాష్ట్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసులురెడ్డి, కలిశెట్టి అప్పల నాయుడు సహా టీ.డీ.పీ. ఎం.పీ. ల ఢిల్లీలో ప్రధానిని కలిసింది. ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ… తాను చంద్రబాబు నాయకత్వంలో కేంద్రంలో, ఆంధ్రపదేశ్ లో సన్నిహితంగా పనిచేస్తున్నాయని, భారతదేశ ప్రగతికి, ఏ.పీ. అభివృద్దికి సధ్యామయినంత చేస్తామన్నారు.

Avatar

Simhadri Penke

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

WhatsApp Image 2023-10-13 at 7.21.24 PM
Andhra Pradesh

ఆధిక బీపీ తో మహిళ బ్రెయిన్ డెడ్..

   రాజారపు నాగమణి 68yrs – (W/o: రాజారపు వెంకట శేషగిరి రావు ) చిట్టిబాబు భార్య అధిక బీపీ వలన బ్రెయిన్ లోని రక్తస్రావం జరిగింది..
News Andhra Pradesh Political Anakapalli Srikakulam Visakhapatanam

ముఖ్యమంత్రి YS జగన్‌ అక్టోబర్‌ 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మెహన్‌ రెడ్డి అక్టోబరు 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోగ్రామ్‌ షెడ్యూల్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఉదయం