Andhra Pradesh

ఏ.పీ. ల 19 మంది ఐ.ఏ.ఎస్. లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు…

chandrababu-naidu-1548839707

ఆంధ్రప్రదేశ్‌లో 19 మంది సీనియర్‌ ఐ.ఏ.ఎస్‌. అధికారులను బదిలీ చేశారు. చీఫ్ సెక్రటరీ నీరభ్ కుమార్ ప్రసాద్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. 2004 బ్యాచ్ ఐ.ఏ.ఎస్. అధికారి పీ.ఎస్. ప్రద్యుమ్నను ముఖ్యమంత్రి కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే బ్యాచ్‌కు చెందిన భాస్కర్ కాటంనేని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏ.పీ.సీ.ఆర్‌.డీ.ఏ. కమిషనర్‌గా నియమితులయ్యారు.

2008 బ్యాచ్ ఐ.ఏ.ఎస్. అధికారి అయిన వి. వినయ్ చంద్ ప్రభుత్వ, ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. మరోవైపు సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారులు వై. శ్రీలక్ష్మి, రజత్ భార్గవ, ప్రవీణ్ ప్రకాష్‌లను తదుపరి పోస్టింగ్ కోసం జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు.

Avatar

Simhadri Penke

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

WhatsApp Image 2023-10-13 at 7.21.24 PM
Andhra Pradesh

ఆధిక బీపీ తో మహిళ బ్రెయిన్ డెడ్..

   రాజారపు నాగమణి 68yrs – (W/o: రాజారపు వెంకట శేషగిరి రావు ) చిట్టిబాబు భార్య అధిక బీపీ వలన బ్రెయిన్ లోని రక్తస్రావం జరిగింది..
News Andhra Pradesh Political Anakapalli Srikakulam Visakhapatanam

ముఖ్యమంత్రి YS జగన్‌ అక్టోబర్‌ 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మెహన్‌ రెడ్డి అక్టోబరు 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోగ్రామ్‌ షెడ్యూల్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఉదయం