Odisha

ఒడిశా ఎన్నికల్లో బీ.జే.డీ. గెలుపుపై వీ.కే. పాండియన్ వ్యాఖ్యలు…

OIP (7)

ఒడిశాలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయంపై బీ.జే.డీ. నాయకుడు వీ.కే. పాండియన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలు బీ.జే.డీ. పై విశ్వాసం ఉంచారని అన్నారు. సంబల్‌పూర్ రోడ్‌షోలో నవీన్ బాబుకు ఎంత ప్రజాదరణ లభించిందన్నారు. బీ.జే.డీ. పథకాలు ప్రజల్లో ఎంత ప్రజాదరణ పొందాయో వివరించారు. సంబల్‌పూర్‌లో భారీ మార్పు జరగడాన్ని మేము చూడగలిగామని ఆయన అన్నారు. ప్రజలు బీ.జే.డీ. పై విశ్వాసం కలిగి ఉన్నారని, బీ.జే.డీ. రెండవ దశ ఎన్నికలను స్వీప్ చేస్తుందని అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2024-01-27 at 8.02.27 AM
Odisha

ఆటోను ఢీ కొట్టిన కారు… 7 రు స్పాట్ డెడ్…

ఛత్తిస్ గడ్ రాష్ట్రంలో ఘోర విషద ఘటన చోటుచేసుకుంది. ఒడిశా-ఛత్తీస్గఢ్ హైవే పై ఒక కారు విధ్వంశం శృష్టించింది. ఆ మర్గంలో వెళ్తున్న ఆటోను, ఒట బైక్
BB1ldSxG
Odisha

ఒడిశా మాజీ డీ.జీ.పీ. కుమారుడి రేప్ కేస్ పై ఎస్సీ తీర్పు…

జర్మన్ బాలికపై అత్యాచారం కేసులో ఒడిశా మాజీ హోంగార్డు డీ.జీ. విద్యాభూషణ్ మొహంతి కుమారుడు బితిహోత్ర మొహంతి రెండు నెలల్లోగా లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతకుముందు రాజస్థాన్