Exclusive

ఓవర్సీస్ సిటిజన్స్ కి గుడ్ న్యూస్…

amit shah

భారతీయ పౌరులు లేదా ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు హోల్డర్లు అయిన ప్రీ-వెరిఫైడ్ ప్రయాణికుల కోసం ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్‌ను ప్రారంభించే కార్యక్రమాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం ప్రారంభించనున్నారు. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్-ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ ని షా ప్రారంభించనున్నారు. ఎఫ్.టీ.ఐ.-టీ.టీ.పీ. విదేశాల నుండి తిరిగి వచ్చే భారతీయుల ప్రయాణ అనుభవాన్ని విప్లవాత్మకంగా మార్చడం, భారతదేశంలోకి ప్రవేశించే ఓ.సీ.ఐ. లు వేగంగా, సులభంగా మరియు మరింత సురక్షితమైనదిగా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

Avatar

Simhadri Penke

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.