ఆదిత్య విద్యాసంస్థల సహకారంతో 1000 రోజుల నిత్యాన్నదాన కార్యక్రమం పూర్తి అయిన సందర్భంగా ఫిబ్రవరి 10వ తేదిన శనివారం కాకినాడ జిల్లాలో కాకినాడ శ్రీనగర్ నందు ఆదిత్య స్కూల్ లో మాస్టర్ మోటివేటర్, లైఫ్ స్కిల్ ట్రైనర్ మరియు అంతర్జాతీయ వక్త బి.ఆర్. షఫీ గారితో చేయూత చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో ఓ యువత మేలుకో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. దానితో పాటు తలసేమియా చిన్నారుల కొరకు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగుతుంది. ఈ కార్యక్రమానికి కాకినాడ వాసులతో పాటు మిగిలినవారు కూడా తప్పకుండా హాజరయ్యి విజయవంత చేయాలన్నారు. తొలత చేయూత సంస్థ 6వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఓ యువత మేలుకో ….
![maxresdefault (6)](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/02/maxresdefault-6.jpg?resize=1280%2C700&ssl=1)