రాజంపేట కడప చెన్నై ప్రధాన రహదారి పంజాబీ దాబా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ పై వస్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తు తెలియని వాహనం వచ్చి వేగంగా ఢీ కొన్ని అక్కడినుంచి వెళ్లిపోయింది. ఆ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అక్కడ స్థానికులు సమాచమివ్వడంతో మన్నూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడున్న రెండు మృత దేహాలను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సుంది.
కడప చెన్నై హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం…
![hqdefault](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/02/hqdefault.jpg?resize=480%2C360&ssl=1)