కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కత్తిపూడి వద్ద విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సును వేగంగా నడపడంతో బస్సు అదుపుతప్పి కత్తిపూడి ఓల్డ్ ఆర్టీవో ఆఫీస్ వద్ద కరెంట్ స్థంబానికి ఢీ కొట్టింది. దానితో ఆ బస్సు తిరగబడింది. వెంటనే స్థానికులు స్పందించి బస్సులో ఉన్న ప్రయాణికులను సురక్షతంగా బయటకు తీసారు. భాదితులను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించాలి.
కత్తిపూడి ఓల్డ్ ఆర్టీవో ఆఫీస్ వద్ద బస్సు బోల్తా…
![WhatsApp Image 2024-02-19 at 12.01.48 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-19-at-12.01.48-PM.jpeg?resize=1280%2C700&ssl=1)