కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కన్నడ సినీ నిర్మాత సౌందర్య జగదీష్ ఏప్రిల్ 14 వ తేదీన బెంగళూరులోని తన ఇంట్లో శవమై కనిపించారు. అతడి మృతదేహాన్ని రాజాజీనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్య సిబ్బంది నిర్ధారించారు. మహాలక్ష్మి పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నివేదికల ప్రకారం ఆత్మహత్య కోణంపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. అంత్యక్రియలకు అయని మృతదేహాన్ని తన స్వగృహంలో ఉంచారు. కన్నడ నటుడు దర్శన్ అతని కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు.
కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఘోర విషాదం…
![GLIbauMWsAAp0se](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/04/GLIbauMWsAAp0se.jpg?resize=450%2C338&ssl=1)