Political

కరపలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

WhatsApp Image 2024-03-14 at 7.46.41 PM

కరప మండలంలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పెనుగుదురు గ్రామం జనసేన నాయకులు, మాజీ ఎం.పీ.టీ.సీ. తుమ్మలపల్లి మాచర్రావు, మాజీ సర్పంచ్, టీ.డీ.పీ. సీనియర్ నాయకులు రెడ్డి పల్లి నారాయణ రావు గార్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన-టీ.డీ.పీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ ముఖ్య అతిథిగా విచ్చాసారు.

ఆయన్ని కరప మండల వాసులు సాదరంగా ఆహ్వానించారు. తొలత ఆయన ప్రజ్వలన వెలిగించి కార్యలయాన్ని ప్రావంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో జనసేన, టీ.డీ.పీ., బీ.జే.పీ. ఉమ్మడి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరప మండల అధ్యక్షులు బండారు మురళి, గ్రామ అధ్యక్షులు గంట నానీబాబు, టీడీపీ, జనసేన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.